కథావార్షిక 2012 – ఆహ్వానం

కథా వార్షిక 2012 పుస్తకావిష్కరణ, కథాకోకిల పురస్కారాల ప్రదానం జరుగనున్న సభ తాలూకా వివరాలు ఇవి:

తేదీ: మే 18, శనివారం
సమయం: ఉదయం 10 గంటలకు
వేదిక: ఆంధ్ర సాంస్కృతిక సమితి భవనం, హోసూరు, కృష్ణగిరి జిల్లా, తమిళనాడు

(మరిన్ని వివరాలకి జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి)

You Might Also Like

Leave a Reply