సాహితీ పురస్కార ప్రదానం – ప్రకటన

(వార్త అందించిన వారు: అనిల్ అట్లూరి)
***
విద్వత్కవి శ్రీ కందుకూరి రామభద్రరావుగారి 108వ జయంతి సందర్భంగా, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారికి సాహితీ పురస్కారం ప్రదానం చేయనున్నారు.

కొన్ని వివరాలు:
తేదీ: జనవరి 31, 2013; గురువారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: రవీంద్ర భారతి సమావేశ మందిరం (మొదటి అంతస్థు), హైదరాబాదు
ముఖ్య అతిథి: శ్రీ మండలి బుద్ధ ప్రసాద్
పురస్కార బహుకరణ: డా. పొత్తూరి వెంకటేశ్వర రావు

మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply