కోగంటి రాధాకృష్ణమూర్తి గారి గ్రంథాల ఆవిష్కరణ

ఎం.ఎన్.రాయ్ 125వ జయంతి సంవత్సరం, ప్రముఖ హేతువాది కీ.శే. కోగంటి రాధాకృష్ణమూర్తి గారి 25వ వర్ధంతి సందర్భంగా, కోగంటి గారి పునర్ముద్రిత గ్రంథాల ఆవిష్కరణ జరగనుంది. ఆవిష్కరించబడే పుస్తకాలు – 1) గాంధీమార్గం 2) మార్క్సిజం -కమ్యూనిజం 3) ఎం.ఎన్.రాయ్ జీవితము-సిద్ధాంతము గ్రంథాల ఆవిష్కరణ ఈ నెల 27 సాయంత్రం 5.30 గంటలకు జరుగుతుంది. అందరికీ ఆహ్వానం.

కొన్ని వివరాలు:
తేదీ: 27 జనవరి 2013, ఆదివారం
సమయం: సాయంత్రం, 5:30 గంటలకు
స్థలం: ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్, హైదరాబాద్

పూర్తి వివరాలకై జత చేసిన ఆహ్వాన పత్రం చూడగలరు.

(వార్త సౌజన్యం: సి.బి.రావు)

You Might Also Like

Leave a Reply