కథ-నేపథ్యం పుస్తకావిష్కరణ

విషయం: “కథ నేపథ్యం” పుస్తకావిష్కరణ
స్థలం: నండూరి రామమోహనరావు సాహిత్య వేదిక, విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణం
తేదీ: 3 జనవరి, 2013
సమయం: సాయంత్రం 7 గంటలకి

సభాధ్యక్షులు: డా. జంపాల చౌదరి, సహ సంపాదకులు, తానా పాలకమండలి అధ్యక్షులు
ఆవిష్కరణ: నవోదయ రామమోహనరావు
ఆత్మీయ అతిథి, తొలిప్రతి స్వీకారాం: తోటకూర ప్రసాద్, తానా అధ్యక్షులు
ప్రసంగించే అతిథులు: పి.సత్యవతి, శ్రీరమణ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు (సహ సంపాదకులు), వాసిరెడ్డి నవీన్ (సహ సంపాదకులు)

You Might Also Like

One Comment

  1. bandaa venkata rama rao

    ఓ కధ…….. పేరున్నవాళ్ల కధ !!

Leave a Reply