కథ 2011 – పుస్తకావిష్కరణ

(Courtesy: Telugupustakam Facebook group)

***
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో ఏటేటా వెలువరిస్తున్న కథ సంకలనాల్లో 22వది అయిన “కథ 2011” పుస్తకావిష్కరణ త్వరలో విజయనగరంలో జరుగనుంది.


వివరాలు:

తేదీ: నవంబర్ 4, 2012, ఆదివారం
సమయం: ఉదయం 10:30 కి
స్థలం: జిల్లా పరిషద్ సమావేశ మందిరం, ఆర్.టీ.సీ. కాంప్లెక్స్ దగ్గర, విజయనగరం

ముఖ్య అతిథి: కాళీపట్నం రామారావు
ఆవిష్కరణ: శ్రీపతి
అధ్యక్షత: అట్టాడ అప్పల్నాయుడు
స్వాగతం: జి.యస్.చలం
వక్తలు: కె.శివారెడ్డి, బి.తిరుపతిరావు, ఎ.కె.ప్రభాకర్, వాసిరెడ్డి నవీన్

ఇతర వివరాలకి ఈక్రింది ఆహ్వానపత్రం చూడండి.

katha2011
Katha2011-Invite

You Might Also Like

Leave a Reply