సురవరం కవిత్వం – ఆవిష్కరణ సభ

సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో రూపొందిన “సురవరం కవిత్వం” పుస్తకావిష్కరణ సభకు ఆహ్వాన ప్రకటన ఇది. వివరాలు:

తేదీ, సమయం: ఆగస్టు 31, ఉదయం 10:30 గంటలకు
ఎక్కడ?: ఎ.వి.కళాశాల ఆడిటోరియం, హైదరాబాదు
సభాధ్యక్షులు: కొండా రాంచంద్రారెడ్డి
అతిథులు: ఎల్లూరి శివారెడ్డి, డి.పి.రెడ్డి, డాక్టర్ ముదిగొండ సుజాతారెడ్డి, ఆచార్య మసన చెన్నప్ప
ఆవిష్కర్త: జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

(ప్రకటన సౌజన్యం – సంగిశెట్టి శ్రీనివాస్; సురవరం గారి చిత్రం సాక్షి పత్రిక పేజీల నుండి తీసుకొనబడింది.)

You Might Also Like

Leave a Reply