వాడిపోని మాటలు – పుస్తకావిష్కరణ ఆహ్వానం

“భూమిక” పత్రిక ఇరవై వసంతాల సంపాదకీయాలతో వస్తున్న పుస్తకం “వాడిపోని మాటలు”. ఈ పుస్తకం ఆవిష్కరణ సభకు సంబంధించిన ప్రకటన ఇది.

తేదీ: సెప్టెంబర్ ఒకటి, 2012.
సమయం: సాయంత్రం 5:30 గంటలకు
వేదిక: ప్రెస్ క్లబ్, బషీర్ బాఘ్, హైదరాబాద్.
అధ్యక్షత: ముదిగంటి సుజాతారెడ్డి
వక్తలు: కే.లలిత, కేతు విశ్వనాథ రెడ్డి, ఎ.ఉమామహేశ్వరి

You Might Also Like

Leave a Reply